బ్రేకింగ్: కల్తీ పాలు.. నలుగురు మృతి..!

రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం సంచలనంగా మారింది. కల్తీ పాల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. రాజమండ్రి లాల చెరువులో కల్తీ పాలు కలకలం రేపాయి

Post Published By: dialnews
Updated : 23 February 2026, 11:51 AM IST

Published : 
  • 23 February 2026, 11:51 AM IST

Exit mobile version