రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం సంచలనంగా మారింది. కల్తీ పాల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. రాజమండ్రి లాల చెరువులో కల్తీ పాలు కలకలం రేపాయి