Jio Network: ప్రభుత్వానికి.. ప్రభుత్వ ఉద్యోగులకు అనుసంధానమైనది.. జియో టెలికాం సంస్థ..

ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది గుజరాత్​ సర్కార్​. ఇకపై కేవలం జియో నెట్​వర్క్​ను మాత్రమే వినియోగించాలని సూచించింది. ప్రస్తుతం ఉద్యోగులు వాడుతున్న వొడాఫోన్​-ఐడియా సర్వీసులను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఆ నంబర్లను రిలయన్స్ జియోకు మారుస్తున్నట్లు తెలిపింది. కేవలం రూ.37.50కే పోస్ట్​పెయిడ్​ సేవలను.. ఉద్యోగులకు అందించనున్నట్లు జియో ప్రకటించింది.

Post Published By: Srikar Creator
Updated : 9 May 2023, 1:01 PM IST

Published : 
  • 9 May 2023, 1:01 PM IST

Exit mobile version