Allu Arjun: తెలుగు హీరోల మైనపు బొమ్మలే ఎందుకు పెట్టారు..?

ఇంతవరకు సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకకుడు కమల్ హాసన్, మమ్ముటి, మోహన్ లాల్‌కి కూడా ఈ గౌరవం దక్కలేదు. మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో సౌత్ ఇండియా తరపున ప్రభాస్ తాలూకు మైనపు బొమ్మే ముందుగా పెట్టారు.

Post Published By: narender Thiru
Updated : 29 March 2024, 5:25 PM IST

Published : 
  • 29 March 2024, 5:25 PM IST

Exit mobile version