తెలుగు సినిమా గత పదేళ్లలో సాధించిన విజయాలు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. భారీ నిర్మాణ విలువలు, పాన్-ఇండియా ఆలోచన, సాంకేతిక నైపుణ్యం, ప్రపంచ స్థాయి విజువల్స్తో తెలుగు సినిమా తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటనకు మరికొద్ది గంటలే సమయం మిగిలి ఉండటంతో సినీ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో అద్భుతమైన నటన కనబరిచిన నటీనటులకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందజేస్తారు.
టాలీవుడ్లో ఒక క్రేజీ కాంబినేషన్ అనౌన్స్ అయిందంటే చాలు, సోషల్ మీడియాలో దాని చుట్టూ రకరకాల చర్చలు, విశ్లేషణలు మొదలవుతుంటాయి. తాజాగా ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ఎన్టీఆర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక సెన్సేషనల్ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతున్న సంగతి తెలిసిందే.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన నటుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ‘పుష్ప’ సినిమాతో గ్లోబల్ వైడ్గా క్రేజ్ సంపాదించుకున్న బన్నీ, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టులతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతున్నారు.
సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరు ఎప్పుడు టాప్లో ఉంటారో, ఎవరు ఒక్కసారిగా కనుమరుగవుతారో ఊహించడం కష్టం. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్, గ్లోబల్ ఐకాన్ దీపికా పదుకొణె విషయంలో జరుగుతున్న పరిణామాలు
షారుఖ్ ఖాన్ సడన్ గా ఒక తమిళ్ మూవీలో.. అది ఒక తెలుగు స్టార్ కోసం నటించబోతున్నాడు.. అదే రాకా మూవీ అన్న ప్రచారం పెరిగింది. కట్ చేస్తే ఇక్కడే ఎన్టీఆర్ కి అయిన గా యం గుర్తుచేస్తున్నారు.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ సృష్టించే ప్రకంపనల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ‘పుష్ప 3’ కోసం దేశమంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే, బన్నీ తన తదుపరి ప్రాజెక్ట్తో అంతకు మించిన హైప్ క్రియేట్ చేస్తున్నారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వల్ల ఒక దర్శకుడు గట్టెక్కాడంటే అర్ధం చేసుకోవచ్చు.. ఆల్రెడీ దేవరతో కొరటాల శివ ఇలానే గట్టెక్కాడు. వరుస ప్లాపుల్లో ఉన్నతనతో పాన్ ఇండియా హిట్ తో రాజమౌలి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన ఎన్టీఆర్, మరోరకంగా కొరటాల శివ ఫేట్ ని కూడా మార్చాడు.