ఈ మధ్య జరిగిన ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న రిషబ్ శెట్టి కన్నడ సినీ పరిశ్రమ పరిస్థితి గురించి చెప్పుకొచ్చాడు. కరోనా తర్వాత OTTలు విజృంభించి ఇండస్ట్రీ మార్కెట్ కుప్పకూలిందని.. అయినప్పటికీ కన్నడ సినిమాలకు ఓటీటీలో సరైన ఆదరణ లభించలేదని చెప్పుకొచ్చాడు.
