బాలీవుడ్ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు సీక్వెల్స్ వస్తుంటాయి.. కానీ మన దగ్గర మాత్రం ఆ ట్రెండ్ లేదు. కానీ డీజే టిల్లు వచ్చిన తర్వాత ట్రెండు పూర్తిగా మారిపోయింది.