పుష్ప ని వదిలేసిన పుష్ప టీం… వేర్ ఈజ్ అనసూయ, సునీల్, రష్మిక
సంధ్య ధియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్ ను అన్ని వర్గాల నుంచి టార్గెట్ చేశారు. సమాజంలో అతన్ని ఒకరకంగా దోషిగా కూడా చూసారు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా వాళ్లకు సమాజంలో ఉన్న గౌరవం కొంత తగ్గింది అనే ఒపీనియన్ కూడా గట్టిగానే వినపడింది.