అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రామ్చరణ్, ఆయన భార్య ఉపాసనకు ఆహ్వానం అందింది. ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేద్కర్.. హైదరాబాద్లోని రాంచరణ్ నివాసానికి వెళ్లి.. ఆహ్వాన పత్రిక అందించారు.