విలక్షణ సినిమాల కోసం కొంత కాలంగా కష్టపడుతున్న నానీ… ఇప్పుడు సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎస్జే సూర్య కనిపించాడు.