శోభిత కోసం సోనాక్షి ఫ్లాట్ కొంటున్న చైతూ, ముంబై షిఫ్ట్ అవుతున్నారా…?
టాలీవుడ్ స్టార్ జంట శోభిత ధూళిపాళ్ల, నాగచైతన్య అక్కినేని ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్నారు. దాదాపు ఏడాదిన్నర డేటింగ్ తర్వాత వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం దేవాలయాలకు తిరుగుతున్న ఈ జంట త్వరలోనే అమెరికా వెళ్ళే ప్లాన్ లో కూడా ఉన్నారు.