Telangana IAS transferred : తెలంగాణలో 44 మంది ఐఏఎస్ లు బదిలీ.. బల్దియా కమిషనర్ గా ఆమ్రపాలి

తెలంగాణలో మరో సారి భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 44 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ట్రాన్సఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరబాద్ కమిషనర్ గా అమ్రపాలీకి బాధ్యతలు అప్పగించారు. మరో వైపు త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 24 June 2024, 1:30 PM IST

Published : 
  • 24 June 2024, 1:30 PM IST

Exit mobile version