ఏపీలో అడుగుపెట్టిన అమ్రాపాలి
ఎట్టకేలకు తెలంగాణా ఐఏఎస్ అధికారులు ఏపీలో రిపోర్ట్ చేసారు. డీఓపిటి ఆదేశాల మేరకు ఏపి లో నలుగురు ఐఏఎస్ అధికారులు రిపోర్ట్ చేసారు. ఏపి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు ఆమ్రపాలి , రోనాల్డ్ రోస్, వాకాటి అరుణ, వాణి ప్రసాద్ రిపోర్ట్ చేసారు.