ఉత్తరప్రదేశ్ కేడర్కు చెందిన 2013 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ దివ్య మిట్టల్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 13 ఏళ్ల సర్వీస్ తర్వాత ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
స్మిత సబర్వాల్, ఆమ్రపాలి కాటా తెలంగాణలో ఒకప్పుడు మోస్ట్ పాపులర్ ఐఏఎస్ అధికారినిలు. ఈ ఇద్దరు మహిళ ఐఏఎస్లు ఒకప్పుడు అధికార యంత్రాంగంలో ఓ క్రేజ్. సోషల్ మీడియాలోనూ యాక్టివ్. ఒక రకంగా చెప్పాలంటే ఐఏఎస్
సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఏపీ సర్కార్ పోస్టింగ్ ఇచ్చింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. కాకపోతే సరిగ్గా నాలుగు రోజుల్లో శ్రీలక్ష్మి రిటైర్ అయిపోతున్నారు
అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల మాట అధికారులు వింటారు. ఇప్పటి వరకు ప్రభుత్వ వర్గాలపై సాధారణ ప్రజల్లో ఉండే ఒపినియన్ ఇది.
మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. తెలంగాణ మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి, ముఖ్యమంత్రి రేవంత్ , ప్రతిపక్షాలు తోపాటు మీడియా అధిపతులు
తెలంగాణలో ఐఏఎస్ ఐపీఎస్ లకు ముఖ్యమంత్రికి మధ్య యుద్ధం జరుగుతోందా.? సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా ఓపెన్ మీటింగ్ లో ఐఏఎస్ లను ,ఐపీఎస్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం సంచలనం రేపింది
ఆంధ్రప్రదేశ్ కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి ఓ క్లారిటీ ఉంది. చిన్న వయసులోనే ఐఏఎస్ గా ఉద్యోగం సంపాదించిన శ్రీలక్ష్మి ఎంతో ప్రతిభవంతురాలైన ఉద్యోగిగా సమర్ధురాలుగా మంచి పేరు తెచ్చుకున్నారు.
కలెక్టర్ల సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. మూలాలనే పెకలించేసింది. భారీగా అవకతవకలకు పాల్పడిందని మండిపడ్డారు.
నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభం కానుంది. ఇరిగేషన్ అధికారులు – కమిషన్ వేసిన కమిటీతో భేటీ కానున్న జస్టిస్ చంద్ర ఘోష్… కీలక అంశాలపై విచారణ చేపట్టనున్నారు.