Delhi, fire accident : దేశ రాజధానిలో భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది సజీవ దహనం..

ఢిల్లీలోని అలీపూర్‌లోని దయాల్‌పూర్ మార్కెట్‌లో గురువారం పెయింట్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది సజీవ దహనం అయ్యారు. కాగా క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చగా.. నలుగురిలో ఒక పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 16 February 2024, 11:44 AM IST

Published : 
  • 16 February 2024, 11:44 AM IST

Exit mobile version