ఢిల్లీలోని అలీపూర్లోని దయాల్పూర్ మార్కెట్లో గురువారం పెయింట్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది సజీవ దహనం అయ్యారు. కాగా క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చగా.. నలుగురిలో ఒక పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు.
A huge fire accident in the national capital.. 11 people were burnt alive..