ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా పొత్తుల విషయంలో భారీ ట్విస్టులు చోటుచేసుకుంటన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఓట్బ్యాంక్ చీలనివ్వబోనంటూ జనసేనాని నేరుగానే చెప్తున్నారు. టీడీపీని, బీజేపీని ఒక్క తాటిపైకి తెచ్చేందుకు శాయశక్తులా పని చేస్తున్నారు.

Amith Sha Tour Confirm at Andhra Pradesh