Turkey Earthquake : టర్కీలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదు..

టర్కీ దేశంలోని దేశ రాజధాని ఇస్తాంబుల్‌ వాయువ్య ప్రావిన్స్ కనక్కలేలో 4.7 తీవ్రతతో నేడు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదైనట్లు తెలుస్తోంది. డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ప్రెసిడెన్సీ (AFAD) తెలిపింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 23 July 2024, 12:15 PM IST

Published : 
  • 23 July 2024, 12:15 PM IST

Exit mobile version