టర్కీ దేశంలోని దేశ రాజధాని ఇస్తాంబుల్ వాయువ్య ప్రావిన్స్ కనక్కలేలో 4.7 తీవ్రతతో నేడు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.7గా నమోదైనట్లు తెలుస్తోంది. డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ప్రెసిడెన్సీ (AFAD) తెలిపింది.
An earthquake with a magnitude of 4.7 occurred today in Canakkale, the northwestern province of Istanbul, the capital of Turkey.