సమాజం ఎటు వెళ్తోంది? టెక్నాలజీ పెరుగుతుంటే మనుషుల ఆలోచనలు ఎందుకు ఇంత సంకుచితంగా మారిపోతున్నాయి? ప్రతి చిన్న విషయానికి, ప్రతి వ్యవస్థకు కులం రంగు పూయడం ఈ మధ్య కాలంలో ఒక ఫ్యాషన్గా మారిపోయింది.
భారత టీ20 జట్టులో సంజూ శాంసన్కు చోటు దక్కకపోవడంపై మరోసారి సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. బీసీసీఐ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సంజూ శాంసన్ను నిలకడలేని ప్రదర్శన కారణంగానే పక్కన పెట్టారని అభిమానులు
భారత స్టార్ క్రికెటర్, టీమిండియా మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక సుదీర్ఘమైన పోస్ట్ ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది.
మనం రోజు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వాడే యాప్ ఏది అంటే.. కళ్ళు మూసుకుని చెప్పేస్తాం ‘వాట్సాప్’ అని. అలాంటి వాట్సాప్ తాజాగా ఒక సరికొత్త ఫీచర్ను అనౌన్స్ చేసింది.
అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెను సంచలనం నమోదైంది. అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
శేఖర్ కమ్ముల ‘ఫిదా’ సినిమాలో సాయి పల్లవికి స్నేహితురాలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ నటి గాయత్రి గుప్తా తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు.
టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టు నుంచి ఒక కీలకమైన ఊరట లభించింది. సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ విషయంలో న్యాయస్థానం అత్యంత ప్రాధాన్యత కలిగిన మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పాట మార్మోగిపోతోంది. అదే.. గ్లోబల్ స్టార్ రామ్చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని ప్రత్యేక గీతం ‘హల్లల్లల్లో’.ఈ పాటలో వినిపిస్తున్న ఆ విలక్షణమైన, గమ్మత్తైన గొంతు ఎవరిదా అని సంగీత శ్రోతలు
సోషల్ మీడియా పెరిగిన తర్వాత సమాచారం ఎంత వేగంగా అందుతుందో.. అంతే వేగంగా ఫేక్ న్యూస్, అబద్ధపు ప్రచారాలు కూడా వైరల్ అవుతున్నాయి. వ్యూస్ కోసం, లైకుల కోసం కొందరు కేటుగాళ్లు హద్దులు మీరుతున్నారు.