ఏపీ బీజేపీలో జంపింగుల కలకలం కొనసాగుతోంది. కన్నా లక్ష్మినారాయణ పార్టీకి కటీఫ్ చెప్పడంతో ఇంకెంతమంది నేతలు వెళ్లిపోతారోననే భయం ఆ పార్టీకి పట్టుకుంది.