మహావిష్ణువు కొలువుదీరిన ఆ క్షేత్రంలో వింత ఆచారం కొనసాగుతోంది. స్వామివారి పాదాలకు పట్టీలు, కడియాలు తొడగమే కాదు… మెట్టెలు కూడా పెడుతున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు..? దీని వెనుక ఏదైనా కథ ఉందా..?