దేశంలో ఏడు ప్రసిద్ధ విష్ణు ఆలయాలు – ఒక్కసారి దర్శిస్తే జన్మధన్యం
త్రిమూర్తుల్లో విష్ణువు ఒకరు. లోకరక్షకుడిగా ఆయన్ను పరిగణిస్తారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీమహావిష్ణువును ముందుగా పూజిస్తారు. నారాయణుడి అనుగ్రహం ఎవరిపై ఉంటుందో.. వారిని లక్ష్మీదేవి కూడా కరుణిస్తుందని విశ్వాసం. విష్ణువు ఆరాధించే ధనుర్మాసంలో… దేశంలోని ఏడు ప్రసిద్ధ ఆలయాల గురించి తెలుసుకుందాం.