ఓ వైపు టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో తలపడుతుండగా మరోవైపు యువ భారత్ దేశవాళీ టోర్నీలో రెచ్చిపోతున్నారు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముగిసింది. ఫైనల్లో మధ్యప్రదేశ్ ముంబై జట్లు తలపడ్డాయి.