సంజూకి బిగ్ షాక్..

ఓ వైపు టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో తలపడుతుండగా మరోవైపు యువ భారత్ దేశవాళీ టోర్నీలో రెచ్చిపోతున్నారు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముగిసింది. ఫైనల్లో మధ్యప్రదేశ్ ముంబై జట్లు తలపడ్డాయి.

Post Published By: Vencateshg
Updated : 19 December 2024, 8:38 PM IST

Published : 
  • 19 December 2024, 8:38 PM IST

Exit mobile version