DOWRY REJECTED: రూపాయి కట్నం తీసుకున్న బీజేపీ లీడర్‌..

వరకట్నం మీద ప్రచారం కల్పించడానికి.. ఓ బీజేపీ నేత చేసిన పని ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం ఒక్క రూపాయి కట్నం తీసుకుని.. తన కొడుకు పెళ్లి చేశాడు ఓ బీజేపీ నేత. ఈ ఆదర్శ వివాహం హర్యానాలో జరిగింది.

Post Published By: narender Thiru
Updated : 20 February 2024, 7:31 PM IST

Published : 
  • 20 February 2024, 7:31 PM IST

Exit mobile version