టాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ అండ్ లవ్లీ కపుల్ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు అల్లు అర్జున్ మరియు స్నేహ రెడ్డి.
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో ఒకరైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ‘అల్లుడు శీను’తో ఎంట్రీ ఇచ్చి, మాస్ అండ్ యాక్షన్ సినిమాలతో
డబ్బున్న వాళ్ళ విడాకులు పెళ్లి కంటే ఖరీదైనవి అనే మాట ఇప్పుడు మరోసారి రుజువు అవుతోంది. సినిమా వాళ్ళు, క్రికెటర్లు ఈ విడాకులతో మానసికంగా, ఆర్ధికంగా భారీగా నష్టపోతున్నారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు, లెజెండరీ జోడీ అయిన MGR మరియు జయలలిత ఫోటో పక్కన, తమిళ సూపర్ స్టార్ విజయ్
రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా తాను ఒక ‘అర్జున్ రెడ్డి’ అని నిరూపించుకున్నారు మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఇటీవల రష్మిక మందన్నతో వివాహం తర్వాత తన సొంత ఊరు వెళ్లిన విజయ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తమ్ముడు అల్లు శిరీష్ వివాహం కోసం అదిరిపోయే సరికొత్త మేకోవర్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ఇద్దరూ కలిసి ఏడడుగులు నడిచారు. ఇదే మ్యారేజ్ రెండు, మూడేళ్ల క్రితం జరిగి ఉంటే, దేశ శ్యాప్తంగా క్రికెట్ ధోని పెల్లి స్థాయిలో హంగామా జరిగి ఉండేది..
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందనల పెళ్లి తర్వాత వస్తున్న ఫస్ట్ క్రేజీ అప్డేట్ రణబాలి మూవీ నుంచే. ఫిబ్రవరి 26న వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.
గత ఎనిమిదేళ్లుగా సినీ అభిమానులు ఏ వార్త కోసమైతే వెయిట్ చేస్తున్నామో, ఆ శుభవార్త వచ్చేసింది. టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఫిబ్రవరి 26, 2026న వివాహ బంధంతో ఒక్కటయ్యారు.