దేశ రాజధాని ఢిల్లీలో ‘బీజేపీ జాతీయ సమ్మేళనం-2024’ (BJP National Convention-2024) రెండో రోజు సమావేశం కోనసాగుతుంది. సమావేశంలో ముందుగా బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు. ఇక రానున్న లోకసభ ఎన్నికల కోసం బీజేపీ కార్యకర్తలు, నాయకులకు ప్రధాని తన ప్రసంగంలో దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల నేపథ్యంలో దేశ ప్రజలకు బీజేపీ ఇచ్చే సరికొత్త హామీల గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు.

'BJP National Convention-2024' Prime Minister condoles the death of the 108th Nagna Muni of Jainism.