పోలీస్ వాహనం దిగి తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎంట్సన్స్ వద్ద రోడ్డుపై మళ్లీ బైఠాయించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీవో 29పై ప్రభుత్వం నుండి ప్రకటన చేయాలని డిమాండ్ చేసారు బండి సంజయ్.