తెలంగాణాలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేంద్ర ప్రభుత్వం హైకోర్ట్ లో కౌంటర్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా హైకోర్ట్ లో కౌంటర్ దాఖలు చేసింది.