బ్రేకింగ్: తిరుమలలో ప్రమాణం చేస్తున్న వైసీపీ

తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.

Post Published By: Vencateshg
Updated : 23 September 2024, 2:26 PM IST

Published : 
  • 23 September 2024, 2:26 PM IST

Exit mobile version