ఎర్రకోటపై పదోసారి జాతీయ జెండా ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించేందుకు సిద్ధమవుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ దేశ ప్రజలకు ఓ పిలుపు ఇచ్చారు. దేశభక్తి భావం ఉప్పొంగేలా దేశ ప్రజలందరూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో డీపీలు మార్చి జాతీయ జెండా పెట్టుకోవాలని సూచించారు.

Celebrating August 15 Independence Day, PM Modi suggests everyone to change WhatsApp DPs