Narendra Modi: డీపీలు మార్చుదాం సరే.. మరి విద్వేషపు గోడల సంగతేంటి..?

ఎర్రకోటపై పదోసారి జాతీయ జెండా ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించేందుకు సిద్ధమవుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ దేశ ప్రజలకు ఓ పిలుపు ఇచ్చారు. దేశభక్తి భావం ఉప్పొంగేలా దేశ ప్రజలందరూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో డీపీలు మార్చి జాతీయ జెండా పెట్టుకోవాలని సూచించారు.

Post Published By: Srikar Creator
Updated : 14 August 2023, 2:42 PM IST

Published : 
  • 14 August 2023, 2:42 PM IST

Exit mobile version