Chengicharla violence: చెంగిచెర్ల ఘటన.. బండి సంజయ్‌పై కేసు.. రాజాసింగ్‌ హౌజ్ అరెస్ట్

ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. హిందూత్వ పేరుతో పని చేసే బీజేపీ నేతలు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజా సింగ్ ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించడం వివాదాస్పదమైంది. దీంతో పోలీసులు ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు.

Post Published By: narender Thiru
Updated : 28 March 2024, 5:01 PM IST

Published : 
  • 28 March 2024, 5:01 PM IST

Exit mobile version