CONGRESS MP TICKETS: కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్లపై క్లారిటీ.. ఢిల్లీ టూర్‌లో ఏం చెప్పారంటే..

తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటికి పోటీ చేసేందుకు కాంగ్రెస్ టిక్కెట్ల కోసం 309 మంది ఆశావహులు అప్లయ్ చేశారు. ఈ లిస్ట్‌ను AICC జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకొచ్చారు రేవంత్, భట్టి విక్రమార్క.

Post Published By: narender Thiru
Updated : 21 February 2024, 3:02 PM IST

Published : 
  • 21 February 2024, 3:02 PM IST

Exit mobile version