తాజాగా నేటి అసెంబ్లీ మూడు రోజుల విరామం అనంతరం సభ ఇవాళ ఉదయం 11 గంటలకు స్టార్ట్ కాబోతుంది. ఇవాళ, రేపు శాసనసభ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక స్థితిగతులుపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది.

CM Revanth Reddy to Hyderabad today..