PATNAM SUNITHA: ఈటల గెలిస్తే.. జనానికి కనిపించడు.. పిలిస్తే పలుకుతానంటున్న పట్నం సునీత

కమలాపూర్, హుజూరాబాద్ నుంచి గెలిచిన ఈటల అక్కడేం చేశారు.. గెలిచిన తర్వాత సమస్య చెప్పుకోడానికి వచ్చే జనాన్ని కూడా కలవడు.. అలాంటోడికి మల్కాజ్‌గిరిలో ఎందుకు ఓట్లేయ్యాలని అడుగుతున్నారు సునీత.

Post Published By: narender Thiru
Updated : 27 April 2024, 3:41 PM IST

Published : 
  • 27 April 2024, 3:41 PM IST

Exit mobile version