PATNAM SUNITHA: ఈటల గెలిస్తే.. జనానికి కనిపించడు.. పిలిస్తే పలుకుతానంటున్న పట్నం సునీత
కమలాపూర్, హుజూరాబాద్ నుంచి గెలిచిన ఈటల అక్కడేం చేశారు.. గెలిచిన తర్వాత సమస్య చెప్పుకోడానికి వచ్చే జనాన్ని కూడా కలవడు.. అలాంటోడికి మల్కాజ్గిరిలో ఎందుకు ఓట్లేయ్యాలని అడుగుతున్నారు సునీత.