AYODHYA RAM MANDIR: రాముడి పేరుతో సైబర్ మోసం.. జాగ్రత్త.. అవి క్లిక్ చేయొద్దు!

అయోధ్య రాముడికి ఉన్న ఇమేజ్ క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు సైబర్ క్రిమినల్స్. ప్రజలకు ఫేక్ లింక్స్ పంపుతున్నారు. వాటిని ఓపెన్ చేస్తే చాలు.. బ్యాంకు ఖాతాల నుంచి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ గాళ్ళు ఇండియాలోనే కాదు.. పాకిస్తాన్ నుంచి కూడా ఆపరేట్ చేస్తున్నారు.

Post Published By: narender Thiru
Updated : 20 January 2024, 4:35 PM IST

Published : 
  • 20 January 2024, 4:35 PM IST

Exit mobile version