Ayodhya Ram Mandir : అయోధ్యపై కాంగ్రెస్ లో విభేదాలు.. ఎన్నికల్లో ఓట్లు పోతాయని భయం

అయోధ్యలో ఈనెల 22న జరిగే రామ మందిరం ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. అది బీజేపీ, RSS సొంత వ్యవహారంలా ఉన్నాయని ఆరోపించారు కాంగ్రెస్ లీడర్లు. కానీ రామ మందిరం ఓపెనింగ్ కి వెళ్ళకపోతే.. లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు పోతాయేమోనని భయపడుతున్నారు. కొందరు లీడర్లయితే అధిష్టానం నిర్ణయంతో తమకు సంబంధం లేదు.. ప్రారంభోత్సవానికి వెళ్ళి తీరతామంటున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 12 January 2024, 1:29 PM IST

Published : 
  • 12 January 2024, 1:29 PM IST

Exit mobile version