Earthquake : మహారాష్ట్రలో భూకంపం.. రిక్టల్ స్కేల్ పై 4.5 గా నమోదు..

తెలంగాణ సరిహద్దు రాష్ట్రం మహారాష్ట్రంలో భూకంపం సంభవించింది. ఇవాళ ఉదయం 7.14 గంటలకు హింగోలి ప్రాంతంలో ఉదయం భూమి కంపించింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 10 July 2024, 11:20 AM IST

Published : 
  • 10 July 2024, 11:20 AM IST

Exit mobile version