తెలంగాణ సరిహద్దు రాష్ట్రం మహారాష్ట్రంలో భూకంపం సంభవించింది. ఇవాళ ఉదయం 7.14 గంటలకు హింగోలి ప్రాంతంలో ఉదయం భూమి కంపించింది.
మహారాష్ట్రలోని నాగ్పూర్ ప్రాంతంలో ఐదు కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.