హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈసీ.. తాజాగా వాలంటీర్ల విధులపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈసీ ఆదేశాల ప్రకారం.. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లు తమ విధులకు దూరంగా ఉండాలి.