జనసేన పెట్టుకున్న రిక్వెస్ట్తో 2023 సెప్టెంబర్లో తిరిగి జనసేనకే గ్లాస్ గుర్తు కేటాయించినట్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో జనసేన గాజు గ్లాసు గుర్తుతోనే పోటీ చేయనుంది. అయితే తెలంగాణలో జనసేన చాలా ఎన్నికల్లో పోటీ చేయలేదు. దాంతో ఆ పార్టీని గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీగా ఈసీ ఇక్కడ గుర్తించలేదు.
