Lok Sabha Speaker : నేడు లోక్సభ స్పీకర్ ఎన్నిక… ఓటింగ్కు దూరం ఏడుగురు ఎంపీలు
లోక్సభ స్పీకర్ పదవికి ఇవాళ ఎన్నిక జరగనుంది. 50 ఏళ్ల తర్వాత ఈ పదవి కోసం ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లా మరోసారి పోటీ చేస్తున్నారు.