Gangula Kamalkars : గంగుల ప్రచార వాహనం పై చెప్పుతో దాడి..

కరీంనగర్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రచార రథంపై చెప్పుతో దాడి చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా గంగుల కమలాకర్ కు చెందిన ఎల్ఈడి బండి కరీంనగర్లోని గోపాల్పూర్ లో తిరుగుతోంది. ఈ ఎన్నికల ప్రచార వాహనాన్ని చూసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జగదీశ్వరా చారి కోపంతో ఆ వాహనాన్ని చెప్పుతో కొట్టాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 31 October 2023, 1:47 PM IST

Published : 
  • 31 October 2023, 1:47 PM IST

Exit mobile version