అతనే జట్టును వదిలేశాడు, పంత్ పై ఢిల్లీ ఓనర్ కామెంట్స్
ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి అందరి దృష్టీ రిషబ్ పంత్ పైనే నిలిచింది. దానికి తగ్గట్టుగానే వేలంలో ఈ యువ స్టార్ ప్లేయర్ భారీ ధర పలికాడు. సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తూ ఏకంగా 27 కోట్లకు అమ్ముడై చరిత్ర సృష్టించాడు.