ఛాంపియన్స్ ట్రోఫీ పంచాయితీ ఇంకా తేలలేదు. ఈ విషయంలో భారత్ పాకిస్థాన్ తగ్గేదెలా అన్నట్లు వ్యవహరిస్తున్నాయి.షెడ్యూల్, వేదికలపై చర్చించేందుకు ఫైనల్ మీటింగ్ 29న జరగనుంది.