Jay Shah: జైషా పాకిస్థాన్ ప్రయాణం.. శాంతి కోసమేనా..?
ఆసియా కప్లో భాగంగా ముల్తాన్లో పాకిస్థాన్, నేపాల్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న జేషాకు పీసీబీ ఆహ్వానం పంపింది. షాతో పాటు, ఏసీసీలో భాగమైన ఇతర బోర్డు సభ్యులను కూడా ఆహ్వానించినట్లు పీసీబీ తెలిపింది.