DOCTORS NEGLIGANCE : డాక్టర్లకు జైలు శిక్ష.. నిర్లక్ష్య వైద్యం తో డాక్టర్లకు శిక్ష..

నిర్లక్ష్యంగా వైద్యం చేసి ఓ పేషెంట్ మరణానికి కారణమైతే డాక్టర్లకీ శిక్షలు తప్పవు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టిన భారతీయ న్యాయసంహిత బిల్లు 2023లో ఈ ప్రొవిజన్ ఉంది. అయితే గతంలో ఉన్న ఐదేళ్ళ శిక్షా కాలానికి బదులు రెండేళ్ళకు తగ్గించారు. పేషెంట్ కు వైద్యం చేసేటప్పుడు డాక్టర్లు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 22 December 2023, 12:17 PM IST

Published : 
  • 22 December 2023, 12:17 PM IST

Exit mobile version