JANASENA: జనసేనకు ఈసీ భారీ షాక్‌.. పవన్ సైకిల్ గుర్తుపై పోటీ చేయాల్సిందేనా..?

ఈ మధ్య గాజు గ్లాసుని తమకే కేటాయించారంటూ జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. అయితే, ఎన్నికల వేళ విడుదలైన ఈసీ గెజిట్ నోటిఫికేషన్ ఆ పార్టీకి షాకిచ్చేలా ఉంది. మరి ఈ గుర్తుకోసం పవన్ పోరాటం చేస్తారా, లేదా అనేది తేలాల్సి ఉంది.

Post Published By: narender Thiru
Updated : 2 April 2024, 2:05 PM IST

Published : 
  • 2 April 2024, 2:05 PM IST

Exit mobile version