నేడు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నేడు సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో తెలంగాణ ఎన్నికల విషయంలో కొన్ని కీలక పరిణామాలు చేటు చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Komati Reddy Rajagopal Reddy and Vivek Venkata Swamy will join Congress from BJP