తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ వెల్లడించింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

High alert for Telugu states.. Heavy rains in next 24 hours