తెలుగు ఇండస్ట్రీలో నేషనల్ అవార్డ్ సాధించిన వారికి మైత్రీ మూవీస్ సంస్థ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినిమా దర్శకులు, సంగీత దర్శకులు, నటీమణులు హాజరయ్యారు. ప్రకాశ్ రాజ్ చేతుల మీదుగా అల్లూ అర్జున్ కి సన్మానం చేశారు.

పుష్ప సినిమాకి నేషనల్ అవార్డ్ అందుకున్న హీరో అల్లూ అర్జున్
మైత్రీ మూవీ మేకర్స్ వారు సన్మానించారు
ఈ కార్యక్రమంలో కేక్ కటింగ్ చేశారు
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావుతో పాటూ పలువురు పాల్గొన్నారు
కృతి శెట్టి హాజరయ్యారు
పార్టీలో సందడి చేస్తున్న దర్శకుడు కొరటాల శివ
ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ను సత్కరించారు
పుష్ప సినిమాలో కీ రోల్ పోషించిన అనసూయ హాజరయ్యారు
డైరెక్టర్ బాబి ఈ వేడుకకు విచ్చేశారు
ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ విచ్చేశారు
ప్రకాశ్ రాజ్ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరిగింది
ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ సందడి చేశారు