ఎన్నికల వేళ కర్ణాటకలో కొత్త వివాదం మొదలైంది. గుజరాత్ బ్రాండ్ అమూల్, కన్నడ బ్రాండ్ నందిని మధ్య పాల రగడ నడుస్తోంది. కర్ణాటకలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు అమూల్ చేసిన ప్రకటన రాజకీయ దుమారం రాజేసింది. రాష్ట్రంలోకి అమూల్ను దొడ్డిదారిన తీసుకొస్తున్నారంటూ అధికార బీజేపీపై కాంగ్రెస్, జేడీఎస్లు మండిపడుతున్నాయి. ఇది అటు తిరిగి ఇటు తిరిగి కన్నడ ఆత్మగౌరవ నినాదంలా మారేలా కనిపిస్తోంది.

Amul Vs Nandini Milk Politics in Karnataka