టీ ట్వంటీల్లో మనమే తోపు, రికార్డులతో హోరెత్తిన జోహెనస్ బర్గ్
సౌతాఫ్రికా టూర్ లో యువ భారత్ దుమ్మురేపేసింది. సఫారీ టీమ్ ను చీల్చి చెండాడుతూ చివరి టీ ట్వంటీలో విక్టరీ కొట్టింది. మొదట సంజూ శాంసన్, తిలక్ వర్మ సెంచరీలతో పరుగుల సునామీ సృష్టిస్తే..తర్వాత బౌలర్లు అదరగొట్టేశారు.